*భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం…*
*అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.*
*అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.*
1. *హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం*
2. *గాయత్రి మంత్రం...*
*ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…*
*“యుగ సహస్ర యోజన పర భానూ!*
*లీల్యోతాహి మధుర ఫల జానూ”!!*
*దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…*
*యుగ= 12,000 దివ్య సంవత్సరములు*
*సహస్ర=1000*
*యోజన్= 8 మైళ్ళు*
*యుగ x సహస్ర x యోజన= పర్ భాను*
*12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు*
*1 మైళు = 1.6 కిలో మీటర్లు*
*96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =*
*153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)*
*ఈ
విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే
నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా
చెప్పలేదు.*
*హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.*
*ఇప్పుడు
గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు,
మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి
కలుగుతుంది.*
*అమెరికన్
శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల
ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి
లోనయ్యాడు…*
*ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…*
*గాయత్రీ
మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే
విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి
లేదని తేల్చి చెప్పాడు.*
*గాయత్రీ
మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా
పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన
పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.*
*ఈ
విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ
సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.*
*వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!*
*ఇదీ మన భారత వైశిష్ట్యం…*
*ఇదీ మన భారత వైశిష్ట్యం…*
*ఇదీ మన వేద విఙ్ఞాన సారం…*
*ప్రతి భారతీయుడికి గర్వకారణం…*
*మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!*

No comments:
Post a Comment